Male Migrant Laborers Planting Rice : రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. విస్తీర్ణం పెరుగుతున్న సమయంలోనే కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రైతులు నాట్లు వేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు జోరందుకున్న వేళ ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుందని రైతులు వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.
Be the first to comment