Skip to playerSkip to main content
  • 12 minutes ago
Telangana First Glass Bridge Built in Yellamma Cheruvu in Husnabad : తెలంగాణలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో రెడీ అవుతోంది. కాకతీయుల కాలంనాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీని నిర్మాణం అత్యంత అద్బుతంగా రూపుదిద్దుకుంటోంది. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి గాజు వంతెన ఇదే కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి భారీగా ప్రజలు వస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ డ్రోన్ కెమెరా దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హుస్నాబాద్​ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో నియోజకవర్గానికి సులభంగా నిధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే విధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు రకాల సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. 

Category

🗞
News
Transcript
00:00.
00:00.
00:01.
00:01.
00:03.
00:03.
00:05.
00:09.
00:09.
00:09.
00:09.
00:09.
00:13.
00:15.
00:15.
00:15.
00:15.
00:16.
00:16.
00:18.
00:18.
00:18.
00:19.
00:23.
00:25.
00:26.
00:29.
00:30.
00:30.
00:30.
00:30.
00:32.
00:33.
00:35.
00:35.
00:37.
00:39.
00:39.
00:39.
00:40.
00:43.
00:45.
00:45.
00:47.
00:53.
00:53.
00:53.
00:53.
00:54.
00:58.
01:00.
01:02.
01:02.
01:03.
01:06.
01:07.
01:07.
01:09.
01:11.
01:12.
01:13.
01:14.
01:17.
01:18.
01:18.
01:20.
01:21.
01:23.
01:25.
01:27.
01:27.
01:31.
01:33.
01:33.
01:33.
01:36.
01:37.
01:39.
01:40.
01:40.
01:43.
01:44.
01:44.
01:44.
01:44.
01:50.
01:50.
01:51.
01:53.
01:53.
01:53.
01:53.
01:54.
01:54.
01:57.
01:57.
01:58.
01:58.
01:58.
02:02.
02:04.
02:04.
02:06.
02:08.
02:09.
02:09.
02:09.
02:09.
02:09.
02:11.
02:13.
02:14.
02:15.
02:34.
02:34.
02:34.
02:35.
Comments

Recommended