Skip to playerSkip to main content
  • 2 days ago
Telugu States Chief Ministers in Ramoji Excellence Awards Ceremony : రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదాన వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్​ రెడ్డి, చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వారు ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రముఖుల దృష్టి అంతా ముఖ్యమంత్రుల మీదే ఉంది. వారు మాట్లాడుకుంటూ నవ్వులు చిందించడంతో ఆ వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదట తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి క్రమక్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతూ కాంగ్రెస్​ పార్టీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండు సార్లు, 2014, 2024లో కలుపుకుని మొత్తంగా నాలుగు సార్లు సీఎం పదవిని చేపట్టారు. రామోజీ ఫిల్మ్​సిటీలో రామోజీ ఎక్స్​లెన్స్​ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. ఈ సందర్భంగా దివంగత రామోజీరావు చేసిన సేవలను ప్రముఖులు కొనియాడారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
Be the first to comment
Add your comment

Recommended