Skip to playerSkip to main content
  • 16 minutes ago
Manchu Laxmi On Gurukul System : దేశంలో విద్యావ్యవస్థ విలువలు పడిపోతున్నాయని ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్య అంటే ఏంటో భారత్ నేర్పించిందని పేర్కొన్నారు. విద్యలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుకున్నారని తెలిపారు. బ్రిటిష్​ రాకతో విద్యావ్యవస్థ దారి తప్పిందని వ్యాఖ్యానించారు. మళ్లీ విద్యావిధానం గాడినపడాలంటే తప్పనిసరిగా గురుకులాలు రావాలని మంచులక్ష్మి అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఏర్పాటు చేసిన ప్రీ స్కూల్​ను మంచు లక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా గడిపిన మంచు లక్ష్మి 1 నుంచి 8 ఏళ్ల పిల్లలను తప్పనిసరిగా గురుకులాల్లో చేర్చి మన వేదాలను, సంస్కృతిని నేర్పించాలని సూచించారు. తన కుమార్తెను కూడా ఒక చిన్న పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నట్లు మంచు లక్ష్మి పేర్కొన్నారు. మన విద్యా వ్యవస్థను మనమే కాపాడుకోవాలని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30We want to go to the Kurds.
00:31We want to go to the Kurds.
00:33We want to go to the Kurds.
00:34We want to go to the Kurds.
00:36We want to go to the Kurds.
00:44Big big scholars, thousands of years ago,
00:48we want to go to the Kurds.
00:51How did we lose everything?
00:54My proposal is let's start Gurukuls again.
00:57one to eight years
00:59so many of our scriptures
01:08that
01:13so I really hope
01:16and pray that our education
01:19systems comes back to play
01:21and to be in facilities
01:23like this
01:23air, water, heat
01:27and language
01:28so many of our students
01:29are able to learn
01:32two years later
01:33I was able to learn
01:34a regular normal school
01:35but I was able to learn
01:37alternative education
01:38so many of our students
01:41have come to me
01:43I was able to learn
01:45a small school
01:46in one financial district
01:49and I was able to learn
01:51what are you doing
01:53but I was able to learn
02:01Because I know the value of these alternative education systems.
Comments

Recommended