Skip to playerSkip to main content
  • 6 minutes ago
Author Vijayendra Prasad Apology : సంపన్న కుటుంబంలో పుట్టినా తాను ఎప్పుడూ ఎవరికి అన్యాయంగానీ, తప్పుగా మాట్లాడలేదని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. తన తాతలు, ముత్తాతలు మాత్రం ఎన్నో తప్పులు చేశారన్న ఆయన ఆనాటి పరిస్థితులు గుర్తుచేసుకుని క్షమాపణలు కోరారు. హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో అంబేడ్కర్, మాతా రాంబాయి స్మారక పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన విజయేంద్రప్రసాద్‌ తాను చిన్నప్పటి నుంచీ అంబేడ్కర్ వాదినని తెలిపారు. ప్రస్తుతం అంబేడ్కర్‌పై  ఒక సినిమా కథ రాస్తున్నాని వెల్లడించారు. గద్దర్ సతీమణి విమల, మంత్రి వివేక్ సతీమణి సరోజ, ఐఆర్​టీఎస్ అధికారి భరత్ భూషణ్ సతీమణి నళిని తదితరులకు మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. మాతా రాంబాయి అంబేడ్కర్ సేవలను వక్తలు కొనియాడారు. ప్రజా యుద్ధనౌక గద్దర్​ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటను పాడి ఉత్సాహం నింపారు. దీంతో అందరు చప్పట్లు కొట్టారు.

Category

🗞
News
Transcript
00:02O
00:04Grand
00:04God
00:28and
00:29Carthakar.
00:30So you're saying,징 fence, do you have to be alarmed?
00:48Thank you, thank you.
00:57Thank you, sir.
01:13Thank you so much for taking a photo of me and I'll get a photo of you and I'll get
01:16a photo of you and I'll get a photo of you and I'll get a photo of you.
Comments

Recommended