Skip to playerSkip to main content
  • 2 days ago
Sitarama Kalyanam at Bhadrachalam : లోకకల్యాణంగా భావించే రాములోరి కల్యాణం భద్రాద్రి దివ్వక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగింది. జగాలను ఏలిన జగదేకవీరుడు, జగన్మాత సీతమ్మ అభిజిత్ లఘ్నంలో ఒక్కటయ్యారు. రామ భక్తులు వీక్షించే అతిపెద్ద దైవకార్యమైన ఈ మహోత్సవం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆవిష్కృతం అయ్యింది. ఎన్ని కష్టాలు వచ్చినా దాంపత్య బలం అన్నింటినీ జయిస్తుందనడానికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట చూసిన వారికి చూడముచ్చటగా నిలిచింది. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే, జానకి దోసిట తలంబ్రాలు కెంపులవనున్నాయి. ఈ కమనీయ వేడుక రామ భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. భద్రాద్రి క్షేత్రంలోని మిథిలా మండపంలో అత్యంత వైభవోపేతంగా సాగిన కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రామ భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాలు తీసుకువచ్చి ఈ క్రతువులో భాగమయ్యారు. ఈసారి 300 క్వింటాళ్ల ఆక్షింతలను దేవస్థానం భక్తులకు పంపిణీ చేసింది.  

Category

🗞
News
Transcript
00:01I
00:02I
00:03I
00:03I
00:05I
00:06I
00:06I
00:07I
00:08I
00:08I
00:08I
00:09I
00:18I
00:20I
00:20I
00:21I
00:23I
00:23I
00:26I
00:26I
00:27I
00:32I
00:42I
00:43I
00:43I
00:43I
00:52I
00:53I
00:54I
00:56I
00:56I
00:57I
01:00I
01:01I
01:01I
01:01I
01:02I
01:02I
01:02I
01:06I
01:07I
01:10I
01:15I
01:17I
01:19I
01:20I
01:23I
01:24I
01:25I
01:26I
01:31I
01:32I
01:32I
01:33I
01:34I
01:36I
01:38I
01:38I
01:40I
01:41I
01:49I
01:51I
01:51I
01:51I
01:52I
01:52I
01:55I
01:55I
01:55I
01:56I
01:58I
01:59I
01:59I
01:59I
01:59I
01:59I
Comments

Recommended