దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి కుటుంబాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలు తీశారని మృతుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఇక ఈ కేసులో కొత్త అంశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు అన్న చర్చ ఇప్పుడు ఈ కేసును కీలక మలుపు తిప్పుతుంది. #dishaissue #CPSajjanar #jayahocpsajjanar #Saahocpsajjanar #dishacase #cmkcr #NHRC #Telanganapolice
Be the first to comment