Skip to playerSkip to main contentSkip to footer
  • 10/24/2018
శబరిమలపై తీర్పును సమీక్ష కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై నవంబరు 13న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులిచ్చామని సీజే రంజన్‌ గోగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపరకు తెలియచేసింది.
#national
#newdelhi
#supremecourt
#Sabarimala
#Kerala

Category

🗞
News

Recommended