Skip to playerSkip to main content
  • 11 minutes ago
Road Expansion in Rajamahendravaram : రాజమహేంద్రవరంలో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎయిర్​పోర్ట్​ నుంచి రాజమహేంద్రవరంలోకి వచ్చే దారి విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా క్వారీ సెంటర్, లాలాచెరువు మీదుగా వెళ్లే రోడ్డును విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మున్సిపల్ అధికారులు, పోలీసుల సమక్షంలో క్వారీ సెంటర్ నుంచి ఇందిరా సత్యానగర్ కుంట రోడ్డు నిర్మాణం కోసం జేసీబీలతో కూల్చివేతలు కొనసాగాయి. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఉన్నఫళంగా ఖాళీ చేయమంటే ఎలాగని స్థానికులు అధికారులను ప్రశ్నించారు.అనంతరం 47, 48 వార్డుల్లో రోడ్ల పక్కన ఉన్న 90 ఆక్రమిత, పట్టా ఇళ్లను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఎలాంటి ముందస్తు నోటీసులు, పరిహారం ఇవ్వకుండానే హడావుడిగా ఇళ్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు ప్రత్యామ్నాయం చూపడం సహా పరిహారం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Category

🗞
News
Transcript
00:03This is the first time I'm going to take a look at it.
00:05I'm going to take a look at it.
00:08I'm going to take a look at it.
00:18I'm going to take a look at it.
00:34I'm going to take a look at it.
00:36I'm going to take a look at it.
00:43This is the first time I'm going to take a look at it.
00:59Look at that.
01:51Look at that.
02:12Look at that.
Comments

Recommended