Skip to playerSkip to main content
  • 19 minutes ago
Hen For Rs.20 At Medaram Jatara : మేడారం మహా జాతర ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వైభవంగా మొదలైంది. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులంతా లక్షలాదిగా తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకొని బయటికి వచ్చాక కోడి పుంజును ఎగురవేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది భక్తులు తాము కోరుకున్న కోరకలు నెరవేరితే కోడిపుంజును ఎగురవేస్తామని మొక్కుకున్నారని తెలిపారు. ఈ ఆచారం ప్రకారం కోడి పుంజును ఎగురవేయడానికి వచ్చిన భక్తులకు కొందరు ఒక్కొక్కరి వద్ద 10 లేదా 20 రూపాయలు వసూలు చేసి పుంజును ఇస్తున్నారు. దాంతో భక్తులంతా రూ.20 చెల్లించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరకు వచ్చిన భక్తులు, తమకు దర్శనం చాలా బాగా జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామంతా గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ జాతరకు వస్తున్నారని అన్నారు. ఇలా కోడి పుంజును ఎగుర వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, అందుకే దర్శనం పూర్తిచేసుకుని ఇలా పుంజును ఎగుర వేస్తున్నారని తెలిపారు.  

Category

🗞
News
Transcript
00:00I don't know
00:30I don't know
01:00I don't know
01:29I don't know
01:31I don't know
01:35I don't know
01:37I don't know
01:39I don't know
01:41I don't know
01:43I don't know
01:45I don't know
01:51I don't know
01:53I don't know
01:55I don't know
Comments

Recommended