Skip to playerSkip to main content
  • 1 year ago
Farmer Protests on Officers : రైతు ఎంతో కష్టపడి తనకున్న వ్యవసాయ భూమిలో కూరగాయలు, ఆకుకూరలు పండించారు. కానీ పంట కొనుగోలు సమయానికి సంబంధిత అధికారులు ముందు ఒక ధర చెప్పి మార్కెట్​కు తెచ్చాక వ్యాపారులు తక్కువ ధర ఇస్తామనడంతో ఓ రైతు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పాలబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా పరకాల కూరగాయల మార్కెట్లో జరిగింది.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
Comments

Recommended