Two wheeler Theft In Anantapur: వేసవికాలం వచ్చిదంటే చాలు దొంగతనాలు, చోరీలు విపరీతంగా పెరిగిపోతాయి. ద్విచక్ర వాహనాల దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రేయి, పగలు అనే తేడా లేకుండా వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వేకువజామున సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలోని మీనాక్షమ్మ అనాధ ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చి చాకచాక్యంగా బైక్ను ఎత్తుకెళ్లారు. ద్విచక్ర వాహనాన్ని కారులో వచ్చిన దొంగలు ఎత్తుకెళ్లారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తగ్గినట్లుగా వీరిని ఎవరూ చూడడం లేదనుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలోని మీనాక్షమ్మ అనాధ ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చి చాకచాక్యంగా బైక్ను ఎత్తుకెళ్లారు. ద్విచక్ర వాహనాన్ని కారులో వచ్చిన దొంగలు ఎత్తుకెళ్లారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తగ్గినట్లుగా వీరిని ఎవరూ చూడడం లేదనుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
Category
🗞
NewsTranscript
00:00Thank you for listening.