Skip to playerSkip to main content
  • 6 minutes ago
KIMS doctors bone cancer awareness : బోన్ క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిమ్స్, సన్ షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు వాకథాన్ నిర్వహించారు. హైదరాబాద్​ నగరంలోని నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్కు నుంచి పీవీ ఘాట్​ వరకు వాకథాన్ చేపట్టి, బోన్​ క్యాన్సర్​ ప్రభావం, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బోన్​ ​క్యాన్స​ర్​ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్​ డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కీమో, రోడియో, సర్జికల్ థెరపీలతో సులభంగా క్యాన్సర్​ను నయం చేయవచ్చన్నారు. గతంలో బోన్​ క్యాన్సర్​ వచ్చిన భాగాన్ని తొలగించే వారని, ఇప్పుడు ఆ అవసరం లేదని డాక్టర్​ వివరించారు. ఏదైనా గాయం అయినప్పుడు అది నెల రోజులైనా తగ్గకపోతే వెంటనే అర్థో వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బోన్​ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, దీంతో మొదటి దశలోనే గుర్తించి, నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు. ​పేదలకు ఉచిత అంబులెన్స్​, ఆటోలను ప్రదానం చేసిన నటుడు సోనూసూద్​సెకన్లలో వరల్డ్​ మ్యాప్​ గీసిన బుడ్డోడు - ప్రపంచ రికార్డుల్లో చోటు

Category

🗞
News
Transcript
00:00Let's get started.
00:31Let's get started.
01:14Let's get started.
01:58Let's get started.
02:01Let's get started.
02:58Let's get started.
03:29Let's get started.
03:29Let's get started.
03:30Let's get started.
03:31Let's get started.
03:32Let's get started.
Comments

Recommended