Rangampet Pasuvula Panduga 2025 : తిరుపతి జిల్లా రంగంపేట సహా పలుచోట్ల పశువుల పండగ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పశువులను అందంగా అలంకరించి వీధుల్లోకి వదలి ఆటవిడుపు కలిగించారు. కోడెద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల పండగను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో పల్లెలు జనసంద్రంగా మారాయి.
Be the first to comment