DEVANAKONDA URANIUM MINING: యురేనియం తవ్వకాల విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో పర్యటించిన నేతలు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు. యురేనియం తవ్వకాలు ఎక్కడా జరగట్లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం నేతలు అన్నారు.
Be the first to comment