Skip to playerSkip to main content
  • 10 months ago
Re-Opening Ceremony Of Amaravati : ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలగన్న ఒక స్వప్నం సాకారం కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరావతిలో ఇవాళ రాజధాని పునఃనిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇవి కేవలం శంకుస్థాపలు కావని ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు నిదర్శనాలని అన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి తానే శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00
00:30अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है।
01:00अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है।
01:30फिर आप सभी को बहुत बहुत छुप कामना है।
01:36मी अंदरी आशिरवाद मुतो इक्कुट मी आंदप्रदेश अभी वृद्धी की कट्टु बड़ी उन्नदी।
01:50अबड़ी करते पाल पिर भाल्ष झाली वृद्ध
Comments

Recommended