Ministers Visited Weligonda Project: గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలయజ్ఞం పేరును ధన యజ్ఞంగా మార్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల సందర్శించారు.
Be the first to comment