YSRCP Government Careless on Dhyana Buddha Project : ఎంత కోపంలో ఉన్నా గౌతమ బుద్ధుడి రూపం మదిలో మెదిలితే ప్రశాంతత చేకూరుతుంది. కానీ, అమరావతికి ఐకాన్గా మారిన ధ్యానబుద్ధుడిని చూస్తే జాలి కలుగుతోంది. రంగులు వెలిసిపోయి, గార్డెన్ ఎండిపోయి, లైట్లు ఊడిపోయి, గ్యాలరీల పెచ్చులూడిపోయి ఒకటా రెండా ఇలా ఎంచుకుంటూపోతే ధ్యాన బుద్ధుడికే కోపం కట్టలు తెంచుకునేలా ఉంది. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన అమరావతి ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటోంది.
Be the first to comment