Government on Diarrhea Death Cases in Dachepalli : పల్నాడు జిల్లా దాచేపల్లిలో అతిసారం లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం మరో 8 మంది ఆస్పత్రుల పాలవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డయేరియా ప్రబలకుండా వెంటనే జిల్లా అధికారులు, స్థానిక సిబ్బంది కట్టడి చర్యలు చేపట్టారు. డయేరియా వ్యాప్తికి కలుషిత నీరే కారణమని గుర్తించిన అధికారులు, కాలనీ వాసులకు సురక్షిత నీరు సరఫరా చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు సేవలు అందిస్తున్నారు.
Be the first to comment