Skip to playerSkip to main content
  • 2 years ago
Inadequate Facilities In School : ఐదు తరగతులకు ఒకటే తరగతిగది ఉన్న దయనీయ స్థితిలో ఉంది కరీంనగర్​ జిల్లాలోని లాలాయపల్లి ప్రభుత్వ పాఠశాల. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు అదనపు భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Category

🗞
News
Comments

Recommended