Kasturba School Students Dharna : పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నారాయణపేట జిల్లాలో నాచారంలోని విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని, తాగునీటిని అందించాలంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై ఆందోళన చేయగా స్వయంగా పోలీసులే జిల్లా అధికారిణి వద్దకు తీసుకెళ్లారు.
Comments