Skip to playerSkip to main content
  • 1 year ago
Khairatabad Ganesh Celebrations 2025 : గణేశ్​ ఉత్సవాలకు ఖైరతాబాద్​ మహా గణపతి సిద్ధమయ్యాడు. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇవాళ్టి నుంచి పూజలు అందుకంటున్నాడు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు. తొలిపూజలో రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ పాల్గొన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు, నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం దృష్ట్యా శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా ఆయన భక్తులకు దర్శనమిస్తున్నారు. గతేడాది 71 అడుగుల ఎత్తు ఉన్న బడా గణేశుడి ఎత్తును ఈసారి 69 అడుగులకు తగ్గించారు. మొదటి రోజు నుంచే గణపయ్యను చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బడా గణేశుడి ఆశీర్వాదం కోసం ఎంతో మంది క్యూలైన్లలో వేచి ఉన్నారు. జై గణేశా.. జైజై గణేశా నినాదాలతో ఖైరతాబాద్​ గణేశ్​ మండప ప్రాంతం మార్మోగిపోతుంది. నవరాత్రులు ఘనంగా జరగనున్నాయి.Conclusion:

Category

🗞
News
Transcript
00:00Thank you so much for joining us.
00:30Thank you so much for joining us.
02:56They are not bad.
03:00This is not bad yet.
03:04We are not good for the public.
03:16I will help all the public.
03:22stays set and there is no matter what it is, we are going to talk about those people as they are
03:30doing the same thing as it is not the same thing.
03:41In the last few years, I was able to talk about culture and culture.
03:48In the last few years, I was able to talk about the work of my family.
04:04Then, after that, I was the most important thing about this.
04:14At that time, I was the only one who was left.
04:18At that time, I was the only one who was left by the government.
04:24I was the only one who was left by the government.
04:30In the name of the Lord, the Lord is the name of the Lord.
Comments

Recommended