Minister Nara Lokesh Speech: వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. విశాఖ బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. హర్ ఘర్ తిరంగా, ఎక్కడ చూసినా నమో నినాదాలే అని లోకేశ్ వ్యాఖ్యానించారు. పేదల చిరునవ్వు, మహిళల ఆశాదీపం నమో (నరేంద్ర మోదీ) అని తెలిపారు.
Be the first to comment