Police Confirm Victim Identity in Body Parcel Case in West Godavari District : పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చెక్కపెట్టెలో మృతదేహం పార్శిల్ కేసు పోలీసు యంత్రాంగానికి సవాలు విసురుతోంది. తాజాగా పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు. అయితే హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు జవాబు ఇంకా దొరకలేదు. మరోవైపు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ నేర చరిత్ర తవ్వితీసిన పోలీసులు అతని జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీధర్ వర్మ దొరికితేనే ఈ కేసులోని చిక్కుముడులు వీడే అవకాశం ఉంది.
Be the first to comment