Skip to playerSkip to main content
  • 1 year ago
Nimmala Rama Naidu on Polavaram: పోలవరంపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు దశల గురించి ఎక్కడా గతంలో ప్రస్తావనే లేదన్న మంత్రి, వైఎస్ జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 55,548 కోట్ల రూపాయలు అప్పటి టెక్నికల్ అడ్వైజరి కమిటీ ఆమోదించినప్పుడు కూడా దశల గురించి ప్రస్తావన లేదన్నారు.

Category

🗞
News
Comments

Recommended