Skip to playerSkip to main content
  • 1 year ago
శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని... స్వామివార్ల దర్శన అనంతరం మీడియాతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలంలో మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు ఆనం, కందుల దుర్గేష్‌, జనార్దన్‌రెడ్డిలతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు.

Category

🗞
News
Comments

Recommended