CM Chandrababu Announced Flood Compensation: ఏలేరు వరద బాధితులకు ఈ నెల 17లోగా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు, నీట మునిగిన పంటలు తిరిగి కోలుకునేలా ఉంటే ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. ముంపు బాధితులు దుస్తులు, వంటసామాగ్రి కొనుక్కునేందుకు రూ.10వేల ఇస్తామని వెల్లిడించారు.