People Are Migrating Again In Rayalaseema Region : కరవు సీమ మళ్లీ వలస బాట పట్టింది. ఈ ఏడాదీ గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. పల్లెలన్నీ జనం లేక వెలవెలబోతున్నాయి. పాఠశాలలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. వర్షాలు కురిసినా సరైన సమయంలో పడకపోవడం ఆశించిన మేర పంటలు పండకపోవడం వలసలకు కారణమైంది.
Comments