104 Ambulance Employees Protest in AP : గత ప్రభుత్వంలో అరబిందో సంస్థ తమకు సరిగా జీతాలు చెల్లించలేదని, మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు లేవంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలోని పలు జిల్లాల్లో 104 వాహన సిబ్బంది ధర్నా చేపట్టారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Be the first to comment