Skip to playerSkip to main content
  • 1 year ago
Congress Leader Tulasi Reddy Fire on YSRCP Leaders : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని, వాటికోసం ఎంతకైనా దిగజారుతాడని, ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆస్తికోసం నవమాసాలు మోసిన కన్న తల్లి మీదనే కోర్టు కెక్కాడని, ఎంతటి దూర్మార్గానికైనా పాల్పాడుతాడు అనేందుకు ఇది ఒక మచ్చు తునకని అన్నారు. జగన్​కు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్నలేడు, చిన్నాన్న లేడు,హితులు లేరు, సన్నిహితులు లేరని, ఉన్నదల్లా స్వార్థమే. అణువణువునా స్వార్థమే అని వెల్లడించారు. జగన్ ఇటువంటి వాళ్ళు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ప్రజలు ఆలోచించాలన్నారు.

Category

🗞
News
Comments

Recommended