Railway Employee Restored Koneru in Guntur District : వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోనేరు మురికికూపంలా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఓ రైల్వే ఉద్యోగి దాని పునరుద్ధరణకు పూనుకున్నారు. పట్టుదలతో పరిశుభ్రం చేసి దాన్ని ఓ పుష్కరిణిలా తీర్చిదిద్దారు. విజయదశమికి అందులో అమ్మవారికి తెప్పోత్సవం కూడా నిర్వహించారు. కొన్ని నెలల క్రితం అసాంఘికశక్తులకు అడ్డాగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Be the first to comment