Vijayawada Gradually Recovering From Flood Water : వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి. వరద తీసేసిన కాలనీల్లో పారిశుద్ధ్య పనులు జోరుందుకోగా ఆహారం, కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ వేగంగా సాగుతోంది. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Be the first to comment