KISHAN REDDY ON CROP LOAN WAIVER : రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో, రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్గా మారుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అందని బాధితులకు హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటుచేశామని, 8886100097 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు
Be the first to comment