Skip to playerSkip to main content
  • 2 years ago
People Suffering Due to Dust Released From RTPP: వైఎస్సార్​ జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. పవర్ ప్లాంట్​ నుంచి వస్తున్న బూడిదతో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. బూడిద నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఏఐటీయూసీ నేతలు, గ్రామస్థులు హెచ్చరించారు.

Category

🗞
News
Comments

Recommended