Roads Flooded Due to Heavy Rains in Nidadavolu: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడదవోలులోని బస్టాండ్, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు. నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి బస్టాండ్లోని నీటిని మోటార్లతో తోడించాలని అధికారులకు మంత్రి సూచించారు.
Be the first to comment