Thieves Steal ATM In Kamareddy : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వచ్చి ఏటీఎంను ఎత్తుకొని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో రూ. 3.97 లక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Category
🗞
NewsTranscript
01:00Thanks for watching!