Kadiyam Srihari Comments On By Election : గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. దిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ సంతోష పడుతున్నారన్నారు. బీఆర్ఎస్తో స్నేహం చేయడమే ఆప్ ఓటమికి కారణమని ఆయన వివరించారు. దిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.
Be the first to comment