104 Crore Rupees Scam Primary Agricultural Cooperative Credit Society (PACS) in Kirlampudi : కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 104 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విచారణకే 18 నెలలు సాగదీస్తే నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అధికారులను నిలదీశారు.
Be the first to comment