Skip to playerSkip to main content
  • 1 year ago
Praja Palana Celebrations : చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందని, త్వరలోనే గ్రూప్​ 1 నియామక పత్రాలు ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్​ను​ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం మార్చిందని సీఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్​లో​ని ఎన్టీఆర్​ మార్గ్​ హెచ్​ఎండీఏ గ్రౌండ్స్​లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ గత పదేళ్ల పాలనపై సీఎం రేవంత్​ రెడ్డి నిప్పులు చెరిగారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended