Skip to playerSkip to main content
  • 1 year ago
Nagula Chavithi Celebrations in Andhra Pradesh : నాగులచవితి పర్వదినాన్నిరాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పుట్టల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, హారతులు సమర్పించారు. పుట్టలో పాలు పోసి భక్తులు పూజలు చేశారు. విశాఖ జూపార్క్‌లోని పుట్ట వద్దకు ఉదయం నుంచి భక్తులను అధికారులు అనుమతులిచ్చారు.

Category

🗞
News
Transcript
01:00You
Comments

Recommended