Nutrition Health Fair in Karimnagar : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్ వాడీ సిబ్బందికి, అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క, పొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
Be the first to comment