Jayaho Bharat Art Competition in Vijayawada: జయహో భారత్ ఆర్ట్ పేరుతో విజయవాడలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఆకట్టుకున్నాయి. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు సుమారు 1200 మంది విద్యార్థులు పోటీలో పాల్గొని భారతదేశ సంస్కృతి, సంప్రదాయలపై చిత్రాలు గీసి అబ్బురపరిచారు.
Be the first to comment