Skip to playerSkip to main content
  • 1 year ago
congress whip adi srinivas on KTR : సీఎం రేవంత్​ అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ మండిపడ్డారు. పదేళ్లలో విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్, రాష్ట్రానికి ఎన్ని కంపెనీల పెట్టుబడులు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ​

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended