Former CM Jagan OSD Krishna Mohan Reddy Frauds : వైఎస్సార్సీపీ హయాంలో షాడో సీఎం ధనుంజయరెడ్డి అయితే తర్వాత స్థానం పి.కృష్ణమోహన్రెడ్డిదే. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ-పాడాకు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి అప్పటి నుంచి వైఎస్ కుటుంబ వ్యక్తిగా మారిపోయారు. తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జగన్ ఓఎస్డీగా చేరారు. కుమారుడి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులు సొమ్ము కాజేశారు.
Be the first to comment