Skip to playerSkip to main content
  • 1 year ago
THIEVES STOLEN PRIEST GOLDEN CHAIN: పూజారుల మెడలోని గొలుసు తాకితే తమకు మంచి జరుగుతుందని నమ్మించి, తీరా ఆ గొలుసుతోనే ఉడాయించారు. పూజారి అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని మెడలోని బంగారు గొలుసును కొట్టేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుని వద్ద నుంచి దుండగులు గొలుసు కాజేశారు. స్వామివారికి పూజ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించారు.

Category

🗞
News
Comments

Recommended