CM Revanth Reddy On Padma Awards 2025 : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మా అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో అంకిత భావంతో పని చేసిన వారికి గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తి భవిష్య తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
Be the first to comment