Skip to playerSkip to main content
  • 1 year ago
NTR Bharosa Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్​ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్​ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended