TELANGANA CM REVANTH REDDY PROTEST: మణిపుర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘చలో రాజ్భవన్’ చేపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Be the first to comment