Employees Bifurcation Issue: ఏపీ నుంచి తెలంగాణాకు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ల కమిటీ పరిశీలన చేస్తోందని శాసనసభకు తెలిపారు.
Be the first to comment