Crops loss due to Krishna River Floods: రైతు ఆరో ప్రాణంగా సాగుచేసిన పంటను వరద తుడిచిపెట్టేసింది. కోట్లాది రూపాయల పెట్టుబడులను మట్టిలో కలిపేసింది. అప్పులు తీర్చే మార్గం తెలియక అన్నదాత కుమిలిపోతున్నాడు. మట్టి, ఇసుక మేటలతో నిండిన పొలాలను చూసి రైతులు విలవిల్లాడిపోతున్నారు.
Be the first to comment